న్యూయార్క్ రైల్వే స్టేషన్ లో ఓ జంట బరితెగించారు. ఉదయం కార్యాలయాలు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించారు. రైల్వే ప్లాట్ఫాం మీద పాడు పని చేస్తూ.. వారిని అందరూ గమనించక తప్పని పరిస్థితిని తీసుకువచ్చారు. ఒకసారి ఏదో పొరపాటు చేశారని అనుకొనేలోపే.. అందరూ చూస్తుండగా మరోసారి అదే పని చేసి ప్రయాణికులకు షాకిచ్చారు. దీంతో ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రయాణికులతో నిత్యం బిజీగా ఉండే న్యూయార్క్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే న్యూయార్క్ లోని మనహట్టన్ ప్రాంతంలో.. వాల్ స్ట్రీట్ కు అనుసంధానించిన బోవ్లింగ్ గ్రీన్ స్టేషన్ సబ్ వేలోకి ప్రవేశించిన ప్రయాణికులకు ఈ జంట ఊహించని షాకిచ్చారు. రైల్వే స్టేషన్లో పబ్లిక్ గా పాడు పని కానిచ్చేశారు. ఉదయం కార్యాలయాలకు వెళ్లే హడావిడిలో వున్న ప్రయాణికులకు పాడు పని చేస్తూ దర్శనమిచ్చారు. అయితే, ఆ సమయంలో హడావిడిగా వున్న ప్రయాణికులు వారిని చూసి చూడనట్టుగా వెళ్లిపోయారు. పోనీలే అనుకుంటే మళ్లీ కార్యాలయాల నుంచి తమ ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలోనూ అదే పాడుపని చేస్తూ సెండాఫ్ ఇచ్చారు.
సాయంత్రం 6.40 గంటలకు మళ్లీ ఆ జంట అదే పాడుపనికి పాల్పడింది. రైల్లో వెళ్తున్న ప్రయాణికులు ఈ ఘటనను వీడియో తీశారు.ప్రయాణికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవీ కెమేరాల్లో ఆ జంటను గుర్తించేందుకు ప్రయత్నించారు. చివరికి పురుషుడి ఫొటో మాత్రమే దొరికింది. ఈ ఘటన న్యూయార్క్ పత్రికల్లో ప్రధానంగా ప్రచురితమైంది. దీంతో అది సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యింది. వారికి అంత కక్కుర్తి ఎందుకు? ఇంటికి వెళ్లో.. రూమ్ తీసుకొనే చేసుకోవచ్చుగా? ఇలా పబ్లిక్లో సిగ్గులేకుండా ఏం పని అది అని నెటిజనులు తిట్టిపోస్తున్నారు. సిసిటీవీ ఫూటేజీల నుంచి వారి ఫోటోలను స్రీన్ గ్రాబ్ చేసిన పోలీసులు వారిని పట్టుకునే పనిలో బిజిగా వున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more