తమతో పాటే పనిచేస్తున్న ఓ సహుద్యోగినిపై కన్నేసిన ఇద్దరు మల్టీనేషనల్ కంపెనీ ఉద్యోగులు అమెకు కారులో లిప్టు ఇస్తామని నమ్మించి.. కారెక్కించుకున్న తరువాత మత్తుమందు కలిపిన పానీయాలిచ్చి, సృహకోల్పోయిన అమెను ఓ ప్లాటుకు తీసుకెళ్లి అక్కడి ఆమెపై వంతుల వారీగా పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ ఘటన న్యూఢిల్లీలో జరిగింది. ఈ విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలు వుంటాయని కూడా హెచ్చరించిన పైశాచిక మృగాలు అమెను మత్తులోనే వుండగానే ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయారు.
సహుద్యోగుల పైశాచిక దాడిపై తీవ్ర దిగ్ర్బాంతికి గురైన బాధితురాలు అక్కిడి నుంచి ద్వారకలోని తన నివాసానికి చేరుకుంది. తన తల్లిదండ్రుల సాయంతో అమె పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన పరాభవంపై ఫిర్యాదు చేసింది. బాధితురాలి పిర్యాదు మేరకు, రంగంలోకి దిగిన పోలీసులు లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు ఎంఎన్సీ ఉద్యోగులను అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కాగా న్యాయస్థానం వారికి జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆఫీసు ముగిసిన తరువాత, ఇంటికి వెళ్లేటప్పుడు, సహోద్యోగులు ఇద్దరు కారులో తారసపడి లిఫ్ట్ ఇస్తామని చెప్పారు. వారితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, కూల్ డ్రింక్ ను ఇచ్చారు. దాన్ని తీసుకున్న తరువాత ఆమె స్పృహ కోల్పోయింది. ఆపై వారిద్దరూ వంతులేసుకుని తనపై అత్యాచారం చేశారని, ఆఖరికి వసంత్ కుంజ్ ప్రాంతంలో తనను వదిలేసి వెళ్లిపోయారని ఆరోపించింది. ఆపై తాను ద్వారక ప్రాంతంలోని ఇంటికి చేరుకుని, పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more