కాకినాడ మున్సిఫల్ కార్పొరేషన్ ఎన్నికలకు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఎన్నికలు జరుగుతాయా... లేదా..? అని ఉత్కంఠగా ఎదురుచూసిన అశావహులతో పాటు కార్పోరేషన్ ప్రజలకు కూడా ఎన్నికల తరువాత కొత్త పరిపాలనా బాడీ వస్తుందన్న శుభవార్తను అందించింది. కాకినాడ మున్సిఫల్ ఎన్నికలను.. ఎన్నికల కమీషన్ ఇచ్చిన షెడ్యూల్డు ప్రకారం నిర్వహించాలని అదేశాలను జారీ చేసింది. కాకినాడ మున్సిఫల్ కార్పోరేషన్ ఎన్నికలలో అధికారులు నిబంధనలు ఉల్లంఘించారన్ని దాఖలైన వాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ మేరకు అదేశాలను జారి చేసింది.
నిబంధనలను ఉల్లంఘించారన్న వార్తలు నేపథ్యంలో ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. వార్డుల పునర్ విభజన, రిజర్వేషన్ల ఖరారును విషయంలో ఎన్నికల కమీషన్ నిబంధనలను ఉల్లంఘించిందని దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. ఇటు పిటీషనర్ సహా అటు ప్రభుత్వ వాదనలను కూడా వినింది.5 లక్షల మందికి 50 వార్డులు వుండాలన్న నిబంధనలను పాటించలేదని వాటిని కుదించి.. కేవలం 48 వార్డులనే ఏర్పాటు చేసి వాటికే ఎన్నికలు జరుపుతున్నారని పిటీషనర్ వాదించారు. ఎన్నికలపై స్టే విధించాలని కోరాడు.
కాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత ఎన్నికల అపడం కుదరదని ప్రభుత్వం బలంగా తమ వాదనలు వినిపించింది. దీంతో ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన రాష్ట్రోన్నత న్యాయస్థానం.. ఇవాళ తీర్పును వెలువరించింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక ఎన్నికల కమీషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం నిర్ణత షెడ్యూల్డుకు అనుగూణంగానే ఎన్నికలను నిర్వహించాలని అదేశాలు జారీ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more