దొంగలు కూడా తెలివిమీరిపోయారు. ఏకంగా అమ్మవారి నగలు, నగదుతో ఉడాయించారు. అయిత అంతకుముదు వారు అమ్మవారి పాదాలకు నమ్మస్కరించడం కొసమెరుపు. ఈ దృశ్యాలు ఆలయంలని సిసిటీవీ కెమెరాలో నిక్షిప్తం కావడంతో పోలీసులు వారిని పట్టుకునేందుకు రెడీ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. అఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఉన్న ప్రఖ్యాత జుగల్ దేవి ఆలయంలో చోరీ జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఈ దొంగతనానికి పాల్పడ్డారు.
తొలుత వారిద్దరూ అమ్మవారి పాదాలకు నమస్కారం చేశారు. ఆ తర్వాత ఆమె ఆభరణాలను చోరీ చేశారు. దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్ ఆలయంలోని సీసీటీవీ ఫుటేజీలో లభ్యమైంది. బుధవారం అర్ధరాత్రి ఈ చోరీ జరిగింది. తాళాలు పగలగొట్టి ఉండటం, ఆభరణాలు మాయం కావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more