పాత 500 నోట్లను ఇంకోంత కాలం చెల్లేలా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15వ తేదీ వరకు పాత ఐదొందల నోట్లు ‘టోల్’ ఫీజు కింద చెల్లుబాటు అయ్యేలా గడువు పెంచారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. పాత రూ.500 నోట్లను టోల్ ట్యాక్స్ గా చెల్లించవచ్చని పేర్కొంది. అంతేకాకుండా, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఈ-వ్యాలట్ ద్వారా కూడా టోల్ ఫీజ్ చెల్లించవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని పలు మంత్రిత్వ శాఖలు, విభాగాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. కాగా, ప్రభుత్వ విభాగాలు రూ.5 వేలకు మించిన మొత్తాలను ఈ-చెల్లింపుల ద్వారానే చెల్లించాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more