సినిమా హీరోయిన్ అందులోనూ టీవీ యాంకర్ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఇంజనీరింగ్ కాలేజీ కుర్రాళ్ల కంట పడితే వారి సంబరం అంబరాన్ని తాకుతుందనడంలో సందేహమే లేదు. ఇక కాలేజీలోకే హీరోయిన్ వెళ్తే.. కుర్రాళ్ల హంగామాకు అడ్డూఅదుపు వుండదు. అమెతో కలసి చిందేయాలని, ఉత్సాహంతో ఊగిపోతూ కేరింతలు కొట్టాలని భావిస్తారు. అయితే అలాంటి అవకాశాన్ని హీరోయిన్ ఇస్తే ఇక వారి అనందానికి అవధులే వుండవన్నది సత్యం. అయితే ఆ నటి ఎవరూ అనేగా..? అమె మరెవరో కాదు తెలుగు ప్రజలందరికీ సుపరిచితురాలైన రష్మి.
తన నటించిన ‘‘తను వచ్చనట’’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం చెయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలకు చేరుకోగా, సినీమా యూనిట్ కు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. చిత్ర దర్శకుడు వెంకట్ అచ్యుత్, కథానాయికి రష్మి గౌతమ్లు చిత్రం విశేషాలను వివరించారు. డైరెక్టర్ వెంకట్ మాట్లాడుతూ జాంబీ కథనంతో చిత్రం షూటింగ్ హైదరాబాద్, శ్రీశైలంలో జరిగిందని తెలిపారు. జాంబి అంటే దెయ్యాలు, భూతాలు సినిమా కాదని, చనిపోయిన భార్య తిరిగి వచ్చి అందరితో కలసి తిరుగుతూ ఉంటే ఇరుగు పొరుగు వారి ప్రశ్నలకు భర్త చెప్పిన సమాధానమే ‘తను వచ్చెనట’చిత్రం అన్నారు.
‘జాంబీ’ అనే పాత్రను తెలుగులో మొదటిసారిగా పరిచయం చేస్తున్నామని, ఆ పాత్రలో రష్మి నటన హైలెట్ కానున్నదని అ న్నారు. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా ధన్య బాలకృష్ణ నటిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ రష్మి వేసిన డాన్సు స్టెప్పులకు కాళాశాల విద్యార్థులు కూడా జతకలిశారు. అంతే అమోతో పాటు డాన్సు వేశారు. చిందులకు విద్యార్థులు వెర్రెత్తిపోయారు. ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. వారు కూడా ఆమెతో కలిసి చిందేశారు. ఏదో ఒకటో రెండో స్టెపులు వేధ్దామనుకుంటే.. ఏకంగా అమెతో స్టెప్పులై స్టెప్పులు వేయించడంతో పాటు వారు వేసి ఊగిపోయారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more