కాన్సర్ వ్యాధి సోకిందని, బాగా ముదిరిందని, చివరకు కాన్సర్ వల్ల చనిపోయారని ఇలా రకరకాలుగా వింటుంటాం. అయితే కాన్సర్ గురించి ఈ ప్రపంచంలో తెలియని వారు ఇంకా చాలా మందే ఉన్నారు. అంతేకాదు అదో అంతు చిక్కని వ్యాధి అని, సోకితే మరణం ఖాయం అని అంతా భావిస్తుంటారు. కానీ, అదంతా ఉత్త భ్రమే అని చెబుతున్నారు కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన ప్రముఖ అంకాలజిస్ట్ ప్రొఫెసర్ నందితా డిసౌజా.
సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణసమూహాలను 'కంతి' ( టూమర్, tumor) అంటారు. అటువంటి కొన్ని ప్రమాదకరమైన వాటిని కేన్సర్ అని వ్యవహరిస్తారు. కాన్సర్ కి మందు లేదని కొందరు మందులతో వ్యాపారం చేయటం తప్పించి, అసలు కాన్సర్ అనేది ఓ ప్రాణాంతకమైన భయంకర వ్యాధి కాదని ఆమె అంటున్నారు.
ఇక ట్రీట్ మెంట్ పేరిట కీమోథెరపీతోనే చనిపోయే వారిసంఖ్య ఎక్కువగా ఉందని గణాంకాలతో సహా చెబుతున్నారు. కాన్సర్ కణాలను చంపేందుకు వాడే ఈ థెరీపీ పూర్తిగా విషపూరితమైంద కావటంతోనే ఇలా జరుగుతుందని ఆమె చెబుతోంది. వ్యాధి తగ్గేందుకు వాడే మందులు వ్యాధి నిరోధక శక్తిని హరించి వేస్తాయి. ఇక కాన్సర్ బారిన పడిన పేషంట్ల మందులు వాడటం మూలంగా ఇది తొందరగా పని చేసి దుష్పరిణామాలకు దారి తీస్తుందని చెబుతున్నారు.
ఇప్పుడున్న జనరేషన్ లో చిన్న పిల్లల దగ్గరి నుంచి ముదుసలి దాకా అంతా కాన్సర్ బారినపడుతున్నారు. అసలు ఆ పేరు తో వణికిపోయే సగం పైగా చనిపోతున్నారని ఆమె వివరిస్తున్నారు. మరి జెనెటిక్ సంబంధితంగా కాకుండా కాన్సర్ రావటానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో దైనదిన జీవితంలో వాడే రసాయనాలు(వాష్, టాయిలెట్స్ కెమికల్స్ పీల్చడం ద్వారా) కూడా కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇలా కాకుండా వెనిగర్ పదార్థాలను వాడితే ఆ తీవ్రతను చాలా వరకు తగ్గించే అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. అసలు ఈ సమస్యే లేకుండా ఆకుల్లో తింటే ఇంకా బెటర్ అని వారంటున్నారు.
అయితే కేవలం విటమిన్ B17 తో కాన్సర్ ను తగ్గించుకునే సులువైన మార్గం ఉండగా, కార్పొరేట్ ముసుగులో చికిత్స పేరిట డబ్బు గుంజేందుకే ఆస్పత్రులు చికిత్స పేరిట పబ్బం గడుపుకుంటున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వెలుగులోకి వచ్చిన కాన్సర్ అనే పదం, ఆ భయాన్ని వాడుకుని సొమ్ము చేసుకునే ఆస్పత్రులు పూర్తి నిజాలను వెలుగులోకి రానీయకుండా చేస్తున్నాయి. అంతేకాదు శాస్త్రవేత్తలు కాన్సర్ క్యూర్ నెస్ గురించి చెబుతూ ప్రచురించిన వరల్డ్ విత్ అవుట్ కాన్సర్ అనే బుక్ ను బయటికి విడుదల చేయకుండా గోప్యంగా ఉంచడం వెనుక పెద్ద కుట్రే ఉందని అర్థం అవుతుంది.
B17 అధికంగా లభించే పోషక పదార్థాలు అయిన ఎండు ద్రాక్ష, బాదం పప్పు, స్ట్రాబెర్రి, నవ్వులు, అవిసె గింజలు, బ్లాక్ అండ్ బ్లూ మల్బరి, ఆపిల్ సీడ్స్, నేరేడు కాయలు, ఓట్లు, బార్లీ, గోధుమ బియ్యం, నల్ల గోధుమలు, తెల్ల యాపిల్(పియర్), వీటితోపాటు పుల్లటి గుణాలున్న నిమ్మ, ఉసిరి పదార్థాలు, జీడిపప్పు, పిస్తా వంటి బలవర్థక పోషకాలు తీసుకుంటే కాన్సర్ కారకాన్ని నాశనం చేసే విటమిన్ పుష్కలంగా ఉంటాయని శాస్త్రీయంగా రుజువైంది.
ఇదిలా ఉంటే వైద్య విధానంలో కూడా కాన్సర్ ను క్యూర్ చేసేందుకు ప్రక్రియలు ఉన్నాయి. ప్రముఖ వైద్యుడు హోరాల్డ్ డబ్ల్యూ మన్నెర్ తన డెత్ ఆఫ్ కాన్సర్ బుక్ లో లాయిట్రెల్లె పద్ధతి(సహజ పద్ధతుల ద్వారా) 90 శాతం కాన్సర్ ని క్యూర్ చేస్తానని ప్రకటించాడు. అయితే ఈ విధానం గనుక బయటికి వస్తే తమ వేషాలు నడవవని భావించిన ఆస్పత్రులు దానిని బయటికి రాకుండా చేశాయి. కాన్సర్ బారిన పడ్డాక చికిత్స అవసరమే కానీ, వ్యాధి రాకుండా, వచ్చాక కూడా ఔషధాలను(మెడికల్ డ్రగ్స్) వాడకుండా సహజ పద్ధతిలోనే నయం చేసుకోవటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more