నేపాల్ లో నదిలోకి దూసుకెళ్లిన బస్సు 20 మంది దుర్మరణం | bus plunges into river in Nepal 20 died

Bus plunges into river in nepal 20 died

Bus plunges into river in Nepal, Trishuli river in Nepal 20 died, Nepal bus river mishap, bus plungs into river, Trishuli river mishap

Bus plunges into Trishuli river in Nepal 20 died.

నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 20 మంది దుర్మరణం

Posted: 08/26/2016 11:57 AM IST
Bus plunges into river in nepal 20 died

పొరుగు దేశం నేపాల్ లో శుక్రవారం ఉదయ ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి త్రిశూలి నదిలో పడిపోవటంతో 20 మంది మరణించగా, 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ఖాట్మండుకి 120 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న చండీ బంజంగ్ వ‌ద్ద ఈ ఘోర ప్రమాదం జ‌రిగింది. బస్సు 100 మీటర్ల ఎత్తులో నుంచి త్రిశోలి నదిలో అదుపుత‌ప్పి పడిందని, స్థానికులు వెంట‌నే అప్రమ‌త్తమై త‌మ‌కు స‌మాచారం అందించి, స‌హాయ‌క చ‌ర్య‌ల్లోనూ పాల్గొన్నార‌ని అక్కడి పోలీసులు మీడియాకు తెలిపారు.

ఇదే నెలలో తూర్పు నేపాల్ ప్రాంతంలో కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోవటంతో 33 మంది దుర్మరణం పాలయిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nepal  Bus  Trishuli river  Mishap  

Other Articles