ఇండియా కోసం చస్తా: సోనియాగాంధీ | Sonia Gandhi said that she is ready to die for India

Sonia gandhi said that she is ready to die for india

Sonia Gadhi, AICC, Congress, Italy, Modi, Kerala, కేరళ, మోదీ, ఏఐసీసీ, సోనియాగాంధీ

AICC President Sonia Gandhi gave emotional speech at Kerala Elections rally. She also clear that she has relatives in italy but ready to die for India.

ఇండియా కోసం చస్తా: సోనియాగాంధీ

Posted: 05/10/2016 09:24 AM IST
Sonia gandhi said that she is ready to die for india

మోదీకి కాంగ్రెస్ కు మధ్య సాగుతున్న వివాదాల దుమారం ఎన్నికల నేపథ్యంలో తారా స్థాయికి చేరింది. తాజాగా ప్రధాని మోడీ పై ఏఐసీసీ అధ్యక్షురాలు తీవ్రంగా మండిపడ్డారు. కేరళ ఎన్నికల ప్రచారం లో సోనియా ఇటలీ దేశం తో సంబంధాలపై విమర్శలు చేశారు. దాంతో మోడీపై సోనియా కౌంటర్ ఎటాక్ చేసింది. ఇటలీలో తనకు 93 ఏళ్ళ అమ్మ ఉందని, తనకు ఆ దేశం లో బంధువులున్నారని చెప్పేందుకు ఎలాంటి సిగ్గు, బిడియం పడటం లేదని చెప్పారు. తన ఇండియా కోసం చస్తా, ఇక్కడనే బూడిద అవుతా, ఈ మట్టి లొనే కలిసిపోతానంటూ భావోద్వేగా ప్రసంగం చేసింది సోనియా గాంధీ.

అగష్టా స్కాం పై మోడీ నర్మగర్భ వాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారం లో ఉన్నప్పుడు ఇటలీ తో చేసుకున్న ఒప్పండాలు, ఆ దేశం కోర్ట్ లు ఇచ్చిన తీర్పులు గుర్తు చేసుకోవలని మోడీ ప్రస్తావించారు. తనకు ఇటలీ లో చుట్టాలు లేరని, అక్కడి కోర్టులను ప్రభావితం చేయలేనన్న మోడీ , నేరుగా సోనియా గాంధీపై విరుచుకుపడ్డారు. తనను, తన పెద్దరికాన్ని మోడీతో సహా, ఆర్ఎస్ఎస్ లు ఎప్పడికి అర్థం చేసుకోలేవంటూ సోనియా గాంధీ మోడీకి చురకలాంటించారు.ఇద్దరు జాతీయ నేతల హాట్ హాట్ కామెంట్స్ తో కేరళ ఎన్నికల ప్రచారం హీటెక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles