అమె వృత్తి న్యూస్ రీడర్.. కానీ ప్రవృత్తి మాత్రం నీచం. అందుకనే అమెను పోలీసులు అడ్డంగా బుక్ చేశారు. ఎందుకంటారా..? అమె ప్రవృత్తి రిత్యా వ్యభిచారిని. అంతేకాదు యువతులను మభ్య పెట్టి వ్యభిచార కూపంలోకి దించుతోందన్న ఆరోపణలపై మాయ లేడీ సన్మా ను కదిరి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు సన్మతో సహా మరో ఇద్దరు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఓ కంప్యూటర్, మూడు మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే... అనంతపురం జిల్లా కదిరి ఆర్ఎస్ రోడ్డుకు చెందిన ఓ యువతి ఇటీవల కనిపించకుండా పోయింది. దీనిపై యువతి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. తన కూతురు కనిపించకుండా పోయే ముందు ఓ ఉత్తరాన్ని రాసిపెట్టింది. అందులో "న్యూస్రీడర్ తనను వ్యభిచార కూపంలోకి దింపి విటులతో నగ్నంగా ఉన్న దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి వాట్సప్ ద్వారా చాలా మందికి పంపింది. తనకు జరిగిన అన్యాయం మరో యువతికి జరగకూడదు" అంటూ ఉత్తరాన్ని రాసి వెళ్లిందని బాధితురాలి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
నిందితురాలు సన్మా న్యూస్ రీడర్ గా పని చేసేది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓ రాజకీయ పార్టీ తరఫున ప్రచారంలో కూడా పాల్గొన్నట్టు సమాచారం. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఆమెను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదును మార్చేసి కొత్తగా మరొకటి రాయించుకున్నట్లు ఆరోపణలున్నాయి. కాగా, పోలీస్స్టేషన్ సిబ్బందిని ఆరా తీయగా.. తన కుమార్తె కనిపించడం లేదంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని అంగీకరించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more