ఇండోనేషియా ఓపెన్ సూపర్ సీరాస్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.. ప్రపంచ మూడో ర్యాంకులో కోనసాగుతున్న సైనా.. ఇంటిదారి పట్టింది. తన కన్న మూడు ర్యాంకులు తక్కువగా వున్న చైనా క్రీడాకారిణి చేతిలో పరాజయం పాలైంది. ఇండోనేషియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ తో పోరాటాన్ని ముగించిన సైనా. అన అభిమానులతో పాటు భారత బ్యాడ్మింటన్ అభిమానులను నిరాశపర్చింది. ప్రీ క్వార్టర్స్ లో ప్రత్యర్థి హు యా చింగ్పై కోలుకోనీయకుండా అద్యంత అద్బుత ప్రదర్శనతో విజయం సాధించిని సైనా ఇవాళ నిరాశర్చింది.
శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో రెండో సీడ్ సైనా 21-16, 12-21, 18-21 స్కోరుతో ఐదో సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. గంటా పది నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో సైనా తొలి గేమ్లో విజృంభించి ముందంజ వేసింది. ఆ తరువాత రెండో సెట్ నుంచి విజృంభించిన వాంగ్ సైనాను కోలుకోనీయకుండా దెబ్బతీసింది. వరుసగా రెండు సెట్లలో విజయాన్ని నమోదు చేసి గెలుపోందింది. కాగా అటు మరో తెలుగుతేజం, హైదరాబాదీ షెట్లర్ పారుపల్లి కశ్యప్ సెమీస్ లోకి దూసుకెళ్లాడు.
కాగా ప్రపంచ ర్యాంకింగ్స్లో నాలుగో స్థానంలో ఉన్న కిడాంబి శ్రీకాంత్ ఇప్పటికే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు. పురుషులు, మహిళల డబుల్స్లోనూ భారత్కు వెనుదిరిగింది. పురుషుల డబుల్స్లో ప్రణవ్ జెర్రీ చోప్రా, అక్షయ్ దివాల్కర్ జోడీ, మహిళల డబుల్స్లో జ్వాల గుత్తా, అశ్వినీ పొన్నప్ప జోడీ కూడా ఓడిమిపాలైంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more