భారతీయ రైల్వేలు ఈ ఏడాది కూడా భారీ లాభాలను అర్జించాయి. గత ఏడాదితో పోలిస్తే 2014-15 ఆర్థిక సంవత్సరానికి 12.16శాతం మేర ఆదాయం పెరిగినట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ గణాంకాలు తెలిపాయి. 2013-14 సంవత్సరంలో రైల్వే ఆదాయం రూ.140,761.27 కోట్లుకాగా, ఈ 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.1,57,880.50 కోట్ల ఆదాయం లభించింది. దీంతో గత ఏడాదితో పోల్చితే సుమారు 17 వేల కోట్ల రూపాయల ఆదాయం అధనంగా వచ్చిందని రైల్వే గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ ఆదాయంలో సరుకు రవాణా రైళ్ల ద్వారా వచ్చింది రూ.1,07,074.79 ఉండగా.. గతంలో ఇదే గూడ్స్ సర్వీస్పై రూ.94,955.89 కోట్ల రాబడి వచ్చింది. ఇది 12.76శాతం ఎక్కువ. ఇక ప్రయాణీకుల సర్వీసు ద్వారా కూడా గతంలో కన్నా ఎక్కువ ఆదాయమే వచ్చింది. 2014-15లో మొత్తం 42,866.33కోట్ల ఆదాయం రాగా.. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.37,478.34 కోట్ల ఆదాయంగా ఉంది. ఇది గతంతో పోలిస్తే 14.38శాతం ఎక్కువ.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more