కాంగ్రెస్ అధినేత్రి ప్రాతినిథ్యంవహిస్తున్న రాయ్ బరేలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో గల బచ్రావా రైల్వేస్టేషన్ సమీపంలో జనతా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా, మరో 150 మందికి గాయాలైయ్యాయి. అయితే గటన జరిగిన వెంటనే స్థానిక అధికారులు, రైల్వే సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. ఈ ప్రమాదం ఫలితంగా పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రమాద ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.
ప్రతి సారి రైలు ప్రమాదాలు జరగడం , విచారణకు ఆదేవించడం మామూలైపోయింది. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎంతో కొంత నష్టపరిహారాన్ని ప్రకటించడమూ మామూలే. తాజా ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్యాదవ్ 2 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. అదేవిధంగా క్షతగాత్రులకు 50 వేలను పరిహారంగా ప్రకటించారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more