నలంద యూనివర్సిటి పదవి నుండి వైదొలుగుతున్నట్లు ప్రముఖ ఆర్థికవేత్త అమర్థ్యసేన్ ప్రకటించిన కొంత సేపటికే ప్రభుత్వం స్పందించింది. అమర్థ్యసేన్ ప్రభుత్వంపై అసంతృప్తి తెలుపుతూ రాసిన ఐదు పేజీల సుదీర్ఘ లేఖపై మినిస్ట్రి ఆఫ్ ఎక్స్ టర్నల్ ఎఫైర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం అమర్థ్యసేన్ వ్యవహారంపై ఎలాంటి తాత్సారం చెయ్యడం లేదని తెలిపారు. ప్రభుత్వం అమర్థ్యసేన్ పదవీ కాలాన్ని తగ్గించాలని అనుకోవడం లేదు అని ఆ ప్రకటన సారాంశం. ప్రభుత్వం తనను నలంద యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ గా కోనసాగించే ఉద్దేశం లేదేమో అని ఆయన ఓ టివి ఛానల్ ఇంటర్వూలో తెలిపారు. దాంతో అమర్థ్యసేన్ వ్యవహారంపై ప్రభుత్వం నుండి హడావుడిగా ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనతో అమర్థ్యసేన్ తన రాజీనామాను వెనక్కి తీసుకుంటారేమో చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more