గుజరాత్ రాష్ట్రంలో రూ. లక్ష కోట్ల పెట్టుబడులు పెడతామని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. ఆదివారం గుజరాత్ రాజధాని గాంధీనగర్లో ప్రారంభమైన వైబ్రెంట్ గుజరాత్ శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముకేశ్ అంబానీ మాట్లాడుతూ... ప్రపంచంలో అత్యం వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశం బారత్ అని తెలిపారు. గుజరాత్ ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న ఈ సదస్సు విజయవంతం కావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సదస్సులో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా... భారత్ కు మరింత బలం చేకూరుస్తున్నాయని మఖేశ్ అంబానీ తెలిపారు. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, ఐరాస అధ్యక్షుడు బాన్ కీ మూన్ తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 2003లో వైబ్రెంట్ గుజరాత్ శిఖరాగ్ర సదస్సును అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. నాటి నుంచి ఆ సదస్సు ప్రతి ఏటా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more