ఢిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్సుడ్ టెక్నాలజీ పూణె వారు నాన్ టీచింగ్ డిపార్ట్ మెంటులో ఖాళీగా ఉన్న ల్యాబొరెటరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాటిలర్స్ డిగ్రీ లేదా డిప్లొమా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి పట్టభద్రులు అయి ఉండటమే కాకుండా, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉన్న వారు మాత్రమే దీనికి అర్హులుగా పేర్కొంది. ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకునే వారి వయస్సు 28 సంవత్సరాలోపు ఉండాలి. వికలాంగులకు ప్రభుత్వ సూచనల ప్రకారం సడలింపు ఉంటుంది. ఓపెన్ కేటరిగి, మరియు OBC కేటగిరికి చెందిన అభ్యర్థులు 300 రూపాయల అప్లికేషన్ ఫీజును చెల్లించాలని, రిజర్వేషన్ కేటగిరి వారికి ఈ ఫీజు ఉండదని పేర్కొంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ఫాంను www.diat.ac.in నుండి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తూ, ఈ ధరఖాస్తు చిరరి తేదీ అయిన జూలై 15వ తేదీ 2014 లోపు సంబంధింత కార్యాలయనికి చేరే విధంగా చూడాలని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ వ్రాత పరీక్ష మరియు ఇంటర్య్వూ ద్వారా ఉంటుంది. ఎంపికైన అభ్యర్థుల జీత భత్యం రూ. 5,200 నుండి 20,200 + రూ. 2400 (గ్రేడ్ పే) గా నిర్ణయించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొండి.
వివరాలు :
సంస్థ : ఢిఫెన్స్
పోస్టులు : 10 (ల్యాబొరెటరీ అసిస్టెంట్)
ప్రాంతం : పూణె
విద్యార్హతలు : బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమా
వయస్సు : 28 సంవత్సరాలు
చివరి తేదీ : జూలై 15 2014
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more