దశాబ్దం క్రితం పాకిస్తాన్ లో నిర్మించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యాలయాన్ని ఆ సంస్థ వ్యవస్థాపకుడు రవిశంకర్ రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించారు.
కరాచి కి సమీపంలో బానిగల అనే ప్రదేశంలో నిర్మించిన మూడు గదుల కట్టడాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసారు. ఆ మూడు గదుల్లోనే ఒక గదిలో కార్యాలయం నడుస్తోంది.
శనివారం నాడు గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఆ కార్యాలయానికి నిప్పు అంటించారు.
పోలీసులు కేసును నమోదు చేసారు కానీ ఆ పని చేసినవారి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. ఆ పని ఎవరు చేసారు, ఎందుకు చేసారన్నది కూడా తెలియలేదు. ఇంత వరకు ఏ సంస్థా అందుకు తామే బాధ్యులమని ప్రకటించలేదు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more