సీమాంద్ర కేంద్ర మంత్రులకు కేంద్ర మంత్రి, జిఓఎం సభ్యుడైన జైరామ్ రమేష్ భలే సలహా ఇచ్చారు. ఈరోజు సీమాంద్ర కేంద్ర మంత్రులు కొంతమంది జైరామ్ రమేష్ ను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. అయితే జైరామ్ రమేష్ సీమాంద్ర మంత్రుల గోడు విని చివరకు చేతుల తిరగేసి, అమ్మ దగ్గర చెప్పుకోండని, ఉచిత సలహా ఇవ్వటం జరిగింది. ఈ సమావేశంలో కావూరి సాంబిశివరాలు, కోట్ల విజయభాస్కర రెడ్డి, చిరంజీవి పాల్గొన్నారు.
సీమాంధ్రకు భారీ ప్యాకేజీ ఇవ్వాలని వారు కోరారు. ఇరుప్రాంతాలకు ప్రయోజనం కలిగే విధంగా, సమన్యాయం జరిగే విధంగా చేయాలన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని చేసినందున ఒరిగేదేమీలేదని చెప్పారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం (యుటి) చేయాలని కోరారు. వారు చెప్పిన మాటలు విన్న తరువాత సోనియా గాంధీని కలమని జైరాం రమేష్ వారికి సూచించారు.
అసలు సీమాంద్ర కేంద్ర మంత్రులుగా సమైక్యాంద్ర కోసం చివరి వరకు పోరాటం చేస్తాం అని చెప్పిన నాయకులే.. రహస్య భేటీలతో.. ప్యాకేజీలను అడుగుతుంటే.. ఇలాంటి అవమానలే జరుగుతాయని సమైక్యవాదులు అంటున్నారు. ప్యాకేజీలు మాని, సమైక్యం కోసం పోరాటం చేస్తే ఫలితం ఉంటుందని సమైక్యవాదులు అంటున్నారు. అయిన అమ్మ దగ్గరకు వెళ్లి సమైక్యం అనే దైర్యం లేకనే..ఇలా ఎదురుపడిన ప్రతి నాయకుడి ముందు సీమాంద్ర కేంద్ర మంత్రులు గొంతు చించుకుంటున్నారు. ఏంత పెద్ద నాయకుడైన.. అమ్మ ముందు చిన్నవాడే కదా అనే విషయం సీమాంద్ర కేంద్ర మంత్రులు ఎలా మరిచిపోతున్నారో వారికే అర్థం కావాలని సమైక్య వాదులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more