ఎనిమిదవ తరగతి విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ పథకం కింద పరీక్ష రాయదలచుకున్నవారు ఆధార్ నంబర్ ని నమోదు చెయ్యటం అవసరం. ఈ పరీక్ష నవంబర్ 17న జరగబోతోంది. దానికి దరఖాస్తు చేసుకోవటానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 10.
ఈ విషయాన్ని ప్రకటించిన ప్రభుత్వ పరీక్షల విభాగ సంచాలకులు మన్మధరెడ్డి, ఆధార్ కార్డ్ అందనివారు అప్లికేషన్లో ఆధార్ ఇఐడి నంబర్ (ఆధార్ నమోదు చేసినప్పుడు ఇచ్చే రసీదులో ఉన్న తాత్కాలిక నంబర్) నైనా అందులో రాయవలసివుంటుందని అన్నారు.
అప్లికేషన్లను ప్రాసెస్ చెయ్యటంలో సౌలభ్యం కోసం వారి వారి సర్టిఫికేట్లను కులం, ఆదాయం, అంగవైకల్యానికి సంబంధించినవాటిని జతచేయ వలసి ఉంటుందని కూడా మన్మధ రెడ్డి అన్నారు. అంతేకాదు, అలా ధృవీకరణ పత్రాలను జతపరచని దరఖాస్తులను తీసుకోవద్దని కూడా ప్రధానోపాధ్యాయులకందరికీ సూచనలిచ్చారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more