కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అయిన రాహుల్ గాంధీ పై పరువు నష్టం దావా కింద అస్సాం గుణపరిషత్ పార్టీ 500 కోట్ల లీగల్ నోటీసు పంపింది. రాహుల్ గాంధీ ఆ పార్టీ పై విమర్శలు చేస్తూ, అస్సాం గుణపరిషత్ అధికారంలోకి రావడానికి తిరుగుబాటుదారుల సహాయం తీసుకుందని అన్నారు. ఈ వ్యాఖ్యలను అస్సాం ముఖ్యమంత్రి అయిన తరుణ్ గోగయ్ కూడా సమర్థించడంతో ఆ పార్టీ వీరి పై 500 కోట్ల పరువునష్టం దావా వేస్తూ లీగల్ నోటీసు పంపడమే కాకుండా, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిందే అని, ఈ వాక్యలను ఉపసంహరించుకోవడానికి 15 రోజుల గడువు విధించింది. దీనికి పార్టీ వారు, రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more