Political no discussion on telangana ahmed patel

ahmed patel, sonia gandhi, telangana issue, telangan congres mps, congress party,

no discussion on telangana: ahmed patel

తెలంగాణ పై చర్చించలేదు

Posted: 06/01/2013 08:13 PM IST
Political no discussion on telangana ahmed patel

కోర్ కమిటీలో తెలంగాణ అంశం పై చర్చ జరపలేదని సోనియా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్ చెప్పారు. ఢిల్లీలో సోనియా నివాసంలో కోర్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఛత్తీస్ గఢ్ ఘటన, ఆహారభద్రతా బిల్లు వంటి అంశాలపై చర్చించినట్లు చెప్పారు. జూన్ 3వ తేదీన కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ విషయంలో పార్టీ అధిష్టానం పలుమార్లు మాటమార్చిందని పలువురు టి కాంగ్రెస్ ఎంపీలు పార్టీని వీడిన ప్రస్తుత తరుణంలో దాదాపు మూడున్నర గంటల పాటు జరిగిన ఈ భేటీలో తెలంగాణ పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అహ్మద్ పటేల్ ప్రకటించడం పలు చర్చలకు తెరతీసింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles