భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసుపై తిరిగి దర్యాప్తు జరిపించాలంటూ మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మదురై న్యాయవాది శాంతకుమార్ సేన్ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. సరైన న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే మళ్లీ దర్యాప్తు జరపాలని కోరుతున్నట్లు, మరుగునపడిన వాస్తవాలను దర్యాప్తు ద్వారా వెలుగులోకి రావచ్చని పిటిషనర్ తన పిల్ లో పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం సీబీఐ అధికారి రఘోత్తమన్ ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్ హత్య కేసుకు సంబంధించి వీడియో దృశ్యాలు, రికార్డు చేసిన ఆడియో టేపులను సిట్ కు ఇవ్వలేదంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను శాంతకుమార్ సేన్ తన పిటిషన్ లో ప్రస్తావించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more