ఛీఫ్ సెక్రటరీ మిన్నీ మాథ్యూ ఈ నెలాఖరుకి పదవీ విరమణ చెయ్యబోతున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ ఛీఫ్ కమిషనర్ గా పనిచేస్తున్న ప్రసన్న కుమార్ మహంతి ఈ స్థానంలో నియమితులు కానున్నారు. ఇక సిసిఎల్ఏ గా ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
ఈలోపులో మిన్నీ మాథ్యూ ఈఆర్సీ ఛైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ పదవి ఆవిడకు దక్కే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. విద్యుత్ కి సంబంధించి సాంకేతిక అనుభవం లేకపోయినా విద్యుత్ నియంత్రణ మండలి కాబట్టి ఎడ్మినిస్ట్రేషన్ లో అనుభవమున్న ఆమెకు ఛైర్మన్ పదవి లభించవచ్చని అంచనా.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more