ఇటీవల కాలంలో పాకిస్తాన్ లో బాంబు మోత బాగా వినిపిస్తుంది. ఈ బాంబుల మోతతో పాకిస్థాన్ ప్రజలు భయంతో వణికి పోతున్నారు. పాకిస్థాన్ లోని క్వెట్టా ప్రాంతం మరోసారి రక్తమోడింది. షియా వర్గం లక్ష్యంగా ముష్కరులు శక్తివంతమైన బాంబు పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 69 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు, ఎక్కువుగా ఉన్నట్లు సమాచారం. హజరా పట్టణానికి సమీపంలో రద్దీగా ఉండే కిరాని రహదారిపై ఈ పేలుడు చోటుచేసుకుంది. పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం పూర్తిగా ద్వంస్థమైంది. ఘటనాస్థలికి చేరుకున్న అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు లష్కర్-ఈ-జాంగ్వీ సంస్థ ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more