తెలంగాణ ప్రజల్లో భరోసా కల్పించేందుకు ఈ నెల 26 నుంచి భరోసా యాత్ర చేపట్టనున్నట్లు తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్థన్ రెడ్డి హైదరాబాద్ లో తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట్ నుంచి ఈ యాత్ర ప్రారంభించనున్నట్లు చెప్పారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేయొద్దని, బతికి ఉండే రాష్ట్రం సాధించుకోవాలని ఈ యాత్రలో యువతకు భరోసా ఇవ్వనున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ర్ట సాధన కోసం ఈప్రాంత ప్రజా ప్రతినిధులు ఐకమత్యంగా ఉద్యమించాలని కోరారు. తెదేపా, వైకాపా , సీపీఎంలు, తెలంగాణ పై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more