టీ 20 మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ చేతిలో భారత్ పరాజయం పాలైంది. బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టులో కమ్రాన్ అక్మల్ 92, మాలిక్ 37 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. బౌలింగ్ చేసిన భారత్ జట్టులో రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు తీశాడు. ప్రేమదాస స్టేడియంలో జరిగిన ట్వెంటీ20 ప్రాక్టీస్ మ్యాచ్‑లో భారత్ జట్టుపై పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. తొలుత భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 3వికెట్లు నష్టపోయి 185 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 19.1 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 186 పరుగులు చేసింది. అక్మల్ 50 బంతులకు 6 సిక్స్‑ర్లు, 5 ఫోర్లతో 92 పరుగులు చేసి నాటౌట్‑గా నిలిచాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more