Ak khan statements on bus fares hike

A.K. Khan statements on Bus fares hike

A.K. Khan statements on Bus fares hike

A.K. Khan statements on Bus fares hike.png

Posted: 09/14/2012 09:25 PM IST
Ak khan statements on bus fares hike

AK-khanనిన్న డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచిన మన్మోహన్ ప్రభుత్వం సరిపోదనట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీఎస్ ఆర్టీసి కూడా బస్సు ఛార్జీలను పెంచే ఆలోచన చేస్తుంది. నిన్న పెరిగిన డీజిల్ ధరలతో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడిచే ఆర్టీసీ బస్సుల పై నెలకు దాదాపు 4 కోట్లకు పైగా అదనపు భారం పడబోతుంది. 25 డిపోల్లో దాదాపు 3700 పైగా సిటీ బస్సుల కోసం రోజుకు సుమారు రెండు లక్షల లీటర్లకు పైగా డీజిల్‌ను వినియోగిస్తున్నారు. ధరల పెంపుతో గ్రేటర్ పరిధిలో రోజుకు సుమారు రూ. 13 లక్షలకు పైగా ఆర్టీసీపై అదనపు భారం పడుతుందని , పెరిగిన డీజిల్ ధరల ధృష్టా బస్సు ఛార్జీలను పెంచాలని ఏపీఎస్‌ఆర్టీసీ యోచిస్తుందని, ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే సంస్థ మనుగడను, సామాన్య ప్రయాణికుని దృష్టిలో పెట్టుకుని ఈ టికెట్‌ల ధర పెంపు ఉంటుందని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rahuls amethi visit sees protests for second day
Mla shankar rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles