వారు ఏడెనిమిదేళ్ల పిల్లలు.. ఆడుకుందామని ఎవరో స్నేహితుడు పిలిస్తే బడికి డుమ్మా కొట్టారు. అంతే! ఆగ్రహించిన తల్లి, నానమ్మ.. ఆ పిల్లల దుస్తులిప్పించి, చెట్టుకు కట్టేశారు. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ సమీపంలోని కవాడిగరహట్టి గ్రామంలో జరిగిందీ సంఘటన. దర్శన్ (7), అహ్మద్ రియాన్ (8) ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటి, రెండో తరగతులు చదువుతున్నారు. ఇటీవల ఓ రోజు బడికని ఇంట్లోంచి వెళ్లి స్నేహితులతో ఆటలో మునిగిపోయారు. ఈ విషయం తెలిసిన దర్శన్ నానమ్మ గంగమ్మ, రియాన్ తల్లి బీబీ ఆయేషా ఆ పిల్లలను దుస్తులు విప్పించి చెట్టుకు కట్టేశారు. పైగా చీమలు కరవాలంటూ.. వారిపై చక్కెర కలిపిన నీటిని గుమ్మరించారు. ఇది చూసిన ఇరుగుపొరుగువారు ఆ పిల్లలిద్దర్నీ విడిపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more