ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శిరిడి సాయిబాబాకి భక్తులు సమర్పించిన వందల కొద్ది కిలోల బంగారాన్ని సాయిబాబా ఆలయ సంస్థాన్ ట్రస్టు వేలం వేయనున్నట్లు వెల్లడించింది. భక్తులు సమర్పించిన బంగారం, వెండి, వజ్రజాలు ట్రస్టువద్ద భారీగా ఉన్నాయని తెలిపింది. ఈ వేలంలో 280 కోలోల బంరాన్ని, మూడువేల కిలోల వెండి వేలం వేయనున్నట్లు సంస్థాన్ కార్యనిర్వహణ అధికారి కిశోర్ మోర్ చెప్పారు. అందులో 37 కిలోల బంగారం, 516 కిలోల వెండిని కరిగించేందుకు ముంబైకు పంపామని వెబ్సైట్లో పేర్కొన్నారు. అయితే ఈ వేలంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని సంస్థాన్ ట్రస్టు అంచనా వేస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more