New rule for train passengers

new rule for train passengers

new rule for train passengers

1.gif

Posted: 08/19/2012 01:33 PM IST
New rule for train passengers

       ట్రైన్ లో ప్రయాణీకులకు ఒక సూచన.  రైల్లో నాన్-ఏసీ రిజర్వెడ్ స్లీపర్ క్లాస్ లో ప్రయాణించే వారు ఇక నుంచి ఫోటో గుర్తింపు trainకార్డులు వెంట తీసుకెళ్లాల్సివుంటుంది. స్టీపర్ క్లాస్ ప్రయాణికులకు ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరి చేస్తూ త్వరలో ఉత్తర్వులు రానున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. టిక్కెట్ట బదిలీ అరికట్టేందుకు ఈ చర్య తీసుకుంటున్నట్టు రైల్వే అధికారి వెల్లడించారు. ఏసీ క్లాస్ లో ప్రయాణించేవారు ఐడీ ప్రూఫ్ కలివుండాలని ఫిబ్రవరిలో రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తత్కాల్ టిక్కెట్లపై ప్రయాణించేవారు కూడా గుర్తింపు కార్డులు కలిగివుండాల్సిందే. లేక పోతే ఇబ్బందులు తప్పవని, ప్రయాణీకులు విధిగా ఐడీ కార్డులు చేత ఉంచుకుని రైల్వే అధికారులకు సహకరించాలని రైల్వే శాఖ విజ్ణప్తి చేస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Award for actress manju bhargavi
Congress high command nnouncement will be made on september 7  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles