రాష్ట్రంలో ఇవాళ జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ చెదురు మెదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. 18 లోక్ సభ స్థానాలకు, 1 పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ రోజు మందకొడిగా సాగిన పోలింగ్ ప్రక్రియ మధ్యహ్నం ఊపందుకుంది. ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ప్రధాన అధికారి భనర్వలాల్ తెలిపారు.
రాష్ట్రంలో జరిగిన 18 నియోజక వర్గాల ఓటింగ్ శాతం :
రాయచోటిలో 79 % , ఆళ్లగడ్డలో 78 % , అనంతపురంలో 59 % , రైల్వేకోడూరులో 61 % , రాజంపేటలో 72% , పరకాలలో 84 % , ఉదయగిరిలో 73 % , ప్రత్తిపాడులో 80 శాతం, పోలవరంలో 60 శాతం, రామచంద్రపురంలో 83 శాతం, నరసన్నపేటలో 65 శాతం, ఒంగోలులో 70 %, మాచర్లలో 84 % , నరసాపురంలో 72 % , ఎమ్మిగనూరులో 64 % , రాయదుర్గంలో 69 % , తిరుపతిలో 55 % , నెల్లూరు లోక్సభ 73 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈనెల 15న ఫలితాలు వెల్లడించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more