Governor esl narsimhan says

governor esl narsimhan says

governor esl narsimhan says

1.gif

Posted: 05/06/2012 12:31 PM IST
Governor esl narsimhan says

    gover  పరబ్రహ్మకు నాదమే మూలమని గవర్నర్ నరసింహన్ అన్నారు. హైదరాబాద్‌లో సిలికానాంధ్ర నిర్వహిస్తున్న రెండురోజుల అంతర్జాతీయ మంగళవాద్య సమ్మేళనం  ప్రారంభమైన సందర్భంగా ఆయన ప్రసంగించారు. సప్తస్వర సమ్మిళిత నాదస్వరం భారతీయ సంస్కృతిలో శుభ కార్యాలకు ప్రతీకగా నిలిచే మంగళవాద్యమన్నారు. సంగీత కార్యక్రమాల నిర్వహణకు హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ప్రత్యేక ఆడిటోరియాలను నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
       తెలుగు కళలు, సంస్కృతి చరిత్రకు వన్నెతెచ్చాయని మాజీ సీఎం, తమిళనాడు గవర్నర్ రోశయ్య పేర్కొన్నారు. ప్రభుత్వాలు వీటిని పెద్దగా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ దిశగా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నదని సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర మంత్రి వట్టి వసంతకుమార్ చెప్పారు. కళల పరిరక్షణ, కళాకారుల ఉపాధిపై ప్రత్యేక నివేదిక ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు.  కనుమరుగవుతున్న కళల పునరుజ్జీవనానికే ఈ కార్యక్రమం చేపట్టామని మాజీమంత్రి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nakirekal hospital staff activities
Srikakulam arasavelli suryanarayana swami temple  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles