ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ పార్టీ అధినేత మాయావతి దేశంలోనే అతి పెద్ద రాష్ష్రం అయినే ఉత్తర ప్రదేశ్ ని ఏకధాటిగా 5 సంవత్సరాలు పాలించి రికార్డు కెక్కిన ఆమె పాలనలోనే దళితుల పై ఎక్కువ దాడులు జరిగాయని కేంద్ర హోంశాఖ ఇచ్చిన 2001 – 12 వార్షిక రిపోర్టులో ఈ నిజం వెల్లడైంది. 2010లో దళితులపై అత్యధికంగా దాడులు జరిగాయని ఈ నివేదిక పేర్కొంది.
దేశమంతటా 32,712 కేసులు నమోదు కాగా, అందులో 6,272 (19.2 శాతం) ఒక్క యూపీలోనే నమోదైనట్లు వివరించింది. దేశవ్యాప్తంగా నమోదైన ఈ కేసులలో 570 హత్యలు, 1,349 అత్యాచారాలు, 511 అపహరణలు, 117 దోపిడీ-దొంగతనాలు, 150 దహనం సంఘటనలకు సంబంధించినవని పేర్కొంది. మరి దళిత ముఖ్యమంత్రి పాలనలోనే దళితుల పై అత్యధిక దాడులు జరిగాయనంటే మాయావతి పాలన ఏరకంగా చేశారో అర్థం అవుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more