గత కొన్ని సంవత్సరాలనుండి ఎస్సీ వర్గీకరణకై పోరాడుతున్న మంద క్రిష్ణ మాదిగ కూడా ఓ పార్టీని స్థాపించబోతున్నట్లు చెప్పాడు. మొదక్ జిల్లాకి విచ్చేసిన సందర్భంగా ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు. మరో రెండు నెలలు తరువాత తాము కూడా ఓ కొత్త పార్టీని ఆవిష్కరించబోతున్నామని, దీనికి ప్రస్తుత రాజకీయ పరిస్థితులే కారణమని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి రాజకీయ పార్టీ పేరును ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
అణగారిన వర్గాలను ఏకతాటి పైకి తెచ్చి, ఎస్సీ వర్గీకరణే ధ్యేయంగా ఈ పార్టీని పెట్టబోతున్నట్లు, రాజకీయంగా ఎదిగితేనే అణగారిన వర్గాల సమస్యలతో పాటు జాతి సమస్యలు తీరుతాయనే ఉద్ధేశ్యంతోనే ఈ పార్టీని స్థాపించనున్నట్లు ఆయన చెప్పారు. మరి మందక్రిష్ణ పార్టీ ఎన్నాళ్ళు ఉంటుందో చూడాలి మరి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more