Rashtra prajalaku mantri varyula varaalu

rashtra prajalaku mantri varyula varaalu

rashtra prajalaku mantri varyula varaalu

22.gif

Posted: 03/04/2012 09:30 PM IST
Rashtra prajalaku mantri varyula varaalu

      prasadrao రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌ చదువుల తల్లిగా మారబోతోంది. వికారాబాద్ కేంద్రంగా వ్యవసాయ యూనివర్సిటీ లేదా సెంట్రల్‌ హిందీ యూనివర్సిటీ తీసుకురానున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి ప్రసాద్‌కుమార్‌ తెలిపారు. ఇవాళ (ఆదివారం) పరిగిలో జరిగిన వెంకటేశ్వరస్వామి రజతోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ponnala
      దేశంలోనే తొలిసారిగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తేచ్చేందుకు ఉద్దేశించిన మీసేవ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నట్లు ఐటీ శాఖమంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. కృష్ణా జిల్లా ఆవనిగడ్డ పర్యటన సందర్భంగా ఆయన విషయం వెల్లడించారు. వచ్చే జూన్‌లో ప్రపంచ స్థాయి ఐటీ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.kanna
      ఎరువుల ధరలు పెరిగినా, రైతులపై అధిక భారం పడకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 వేల కోట్ల సబ్సిడీ అందజేస్తుందని వ్యవసాయ శాఖామంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరు కృషిభవన్‌లో బాలభారతి స్వచ్ఛంధ సంస్థ ఏర్పాటుచేసిన రైతుబిడ్డల హృదయ సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి కన్నా లక్ష్మినారాయణ హాజరయ్యారు.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Heart attack
India wins kabaddi womens world cup  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles