దక్షిణ పోలెండ్ జెక్సెకోసినీ దగ్గర, ప్రెజ్మేసిల్ నుంచి వార్సా వెళ్ళే మార్గంలో, రెండు రైళ్ళు ఎదురెదురుగా వచ్చి ఢీకొనటంతో పెనుప్రమాదానికి దారితీసింది. ఇప్పటివరకూ చనిపోయినవారి సంఖ్య 15 కి చేరింది, ఇంకా కొందిరి పరిస్థితి విషమంగా ఉంది.
నిన్న రాత్రి ఈ మార్గంలో ఒకే లైన్ లో పట్టాల మీద ఎదురెదురుగా వేగంగా వస్తున్న రైళ్ళు రెండూ ఢీకొనటంతో జరగిన నష్టాన్ని ఈరోజు ఉదయం కళ్ళారా చూసిన పోలెండ్ ప్రధాన మంత్రి డోనాల్డ్ టస్క్ ఈ ప్రమాదాన్ని అత్యంత విదరకమైనదని అన్నారు.
ప్రోసిక్యూటర్లు కేసుని నమోదు చేసి, తప్పు పట్టాల మీదకు ఒక రైవు రావటానికి కారకులెవరన్నది దర్యాప్తు చేస్తున్నారు. అయితే దేనివలన ఈ దుర్ఘటన జరిగిందన్నది చెప్పటానికి ఇంకా సరైన సమయం కాదని ప్రధానమంత్రి అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more