విజయవాడ ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న దుర్గమ్మ తల్లి ఈనెల 17న ప్రత్యేకంగా దర్శనమివ్వనున్నారు. అదే రోజైన శివరాత్రి నుంచీ కళ్యాణోత్సవాలను ప్రారంభించనున్నట్లు దుర్గగుడి ఈవో రఘునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా మహా సరస్వతి యాగం నిర్వహించి విద్యార్థులకు ఉచిత దర్శనం ఏర్పాటు చేస్తామన్నారు.
మూలనక్షత్రం రోజున అమ్మవారు ఏ రూపంలో దర్శినమిస్తోందో అదే రూపమైన సరస్వతి అమ్మవారి రూపంలో విద్యార్థులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యార్థులంతా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని దుర్గమ్మ ఆశీస్సులు పొందటం ద్వారా వారి కోర్కెలు ఫలిస్తాయని తెలిపారు.
..avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more