రాష్ట్రవ్యాప్తంగా మద్యం సిండికేట్ల మీద ఈ రోజు ఉదయం సిబిఐ దాడులు మొదలయ్యాయి. అయితే ఈ సారి ఎసిబి అధికారులు దాడుల ఫలితాలను అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. పోయినసారి పేర్లు చెప్పకుండా కొందరు మంత్రులు సిండికేట్లను నడుపుతున్నారని అన్నందుకే జరిగిన రభస ఇప్పటి వరకూ నడుస్తోంది. ప్రతిపక్షాలు దాన్ని రాజకీయంగా వాడుకుందామనుకుని విఫలమయ్యారు. ఆ పేర్లు బయటపడివుంటే ప్రభుత్వ రాజకీయ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండివుండేది. ఈ సారి అటువంటి పొరపాట్లేమీ చెయ్యకుండా ఎసిబి అథికారులు తమ పనులు తాము నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే కొన్ని చోట్ల ఎసిబి దాడులు జరుగుతుండగానే దాని గురించి తెలిసిన ఇతర ప్రాంతాల్లో సిండికేట్ వ్యాపారులు అప్రమత్తమై పోయారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more