2002లో మరణించిన సినీ నటి ప్రత్యూష హత్య కేసులో నిందితుడైన సిద్ధారెడ్డి తన శిక్షను తగ్గించమని హైకోర్టుని వేడుకున్న సందర్భంగా హైకోర్టు అతని శిక్షను 5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు తగ్గించి, 50 వేల రూపాయల జుర్మానా విధించింది. జనవరి 15 లోగా సిద్ధారెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది.
అయితే ఈ తీర్పు మీద తీవ్రమైన ఆవేదన చెందిన ప్రత్యూష తల్లి, ఇతర బంధువులు న్యాయం కోసం సుప్రీం కోర్టుకి వెళ్తామని చెప్తున్నారు. 5 సంవత్సరాల శిక్ష చాలదని పచ్చని జీవితాన్ని పాడుచేసిన దుర్మార్గులకు మరణశిక్ష విధించాలని ప్రత్యూష తల్లి మొదటి నుంచీ కోర్టుని వేడుకుంటున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more