కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేసిన తర్వాత ప్రజారాజ్యం పార్టీని అధ్యక్షుడు చిరంజీవికి కాంగ్రెస్ లో మంచి స్థానం ఇవ్వాలని చూస్తున్నామని గులామ్ నబీ ఆజాద్ తదితరుల నోట వినిపిస్తున్నా, ఈ రోజు ఎఐసిసి వర్గాల నుండి ఈ మాట వెలువడటం విశేషం. చిరంజీవికి కేంద్ర క్యాబినెట్ లో సముచిత స్థానం లభిస్తుందని, ఈ పని ఫిబ్రవరి వరకూ అయిపోవచ్చని, ఏప్రిల్ లో రాజ్యసభ ఎంపీగా నియామకం కావొచ్చని కూడా ఎఐసిసి తెలియజేసింది.
అధికారికంగా చిరంజీవికి ఏ పొజిషన్ వస్తుందో తెలియకపోయినా, కేంద్రంలోకి పోవటమైతే ఖాయమని తెలిసిన సందర్భంగా ఆయన వదిలేసే తిరుపతి స్థానం మీద ఇప్పటికే వివిధ పార్టీలు కన్ను వేస్తున్నాయన్న వార్తలు వినవస్తున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more