grideview grideview
  • Sep 04, 01:13 PM

    సాహిత్య రంగంలో శిఖరాలకెగిసిన కెరటం

    సాహిత్యరంగంలో ఎందరో రచయితలు, రచయిత్రిలు ఎంతోమంది పుట్టుకొచ్చారు. తమతమ మేధోశక్తిని ప్రపంచానికి తెలియజేయడంలో తీవ్ర శ్రమ చేశారు. అయితే.. వారిలో కేవలం కొందరు మాత్రమే విజయ సాధించారు. తమ కలానికి పదునుపెట్టి, ప్రజలకు కొన్ని కీలకమైన అంశాల్లో చైతన్యం-ఉత్తేజం-అవగాహన కల్పించడంలో సక్సెస్...

  • Sep 02, 12:09 PM

    మహిళలకు ఆదర్శంగా నిలిచిన ప్రతిభావంతులు

    మదర్ థెరిసా : 1979లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న తొలి భారతీయ పౌరురాలుగా తన ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా వెదజల్లారు. దేశంలో వున్న పేద పిల్లలకు, మహిళలకు, వృద్ధులకు తనవంతు సహాయంగా ఆశ్రమాలను నిర్మించింది. ఛారిటీల పేరుతో దేశం నలుమూలల...

  • Aug 28, 11:16 AM

    మధురకంఠంతో ప్రేక్షకుల్ని మైమరిపించిన కో(కి)మల

    చలన చిత్ర రంగంలో తమకంటూ సుస్థిరస్థానాన్ని ఏర్పరుచుకున్న సింగర్స్ లో అర్కాట్ పార్థసారధి కోమల ఒకరు. దక్షిణభారత దేశపు నేపథ్యగాయని అయిన ఈమె.. 1950, 60 దశకాల్లో తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో అనేక పాటలు పాడారు. మూడేళ్లప్రాయంలోనే పాటలు పాడటం...

  • Aug 22, 10:24 AM

    బ్రిటీష్ సేనలతో పోరాడిన వీరవనిత లక్ష్మీబాయి

    బ్రిటీష్ పరిపాలనాకాలంలో వారి ఆకృత్యాలను అణిచివేసి, దేశాన్ని స్వాతంత్ర్యం దిశగా తీసుకెళ్లిన స్వాతంత్ర్య సమరయోధులతోపాటు వీరవనితలు ఎందరో వున్నారు. ఓవైపు విదేశీ పాలకులతో పోరాడుతూనే.. మరోవైపు ప్రజారంజకంగా పాలించిన మహారాణులు మన దేశంలో జన్మించారు. అలాంటి వారిలో ధీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి...

  • Aug 21, 10:12 AM

    బాలీవుడ్ తెరపై సరికొత్త రంగులు పూయించిన యోగీతా

    భారతీయ చిత్రపరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు గడించిన వారిలో నటి యోగీతా బాలీ ఒకరు. హిందీ చలనచిత్ర నటీమణి అయిన ఈమె.. తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యున్నత స్థానానికి చేరుకుంది. తన అందం, హావభావాలతో ఎందరో అభిమానుల్ని సాధించింది. ఎన్నో...

  • Aug 12, 11:00 AM

    తెలంగాణ మాండలికంలో ప్రసంగం చేసిన తొలి మహిళా రచయిత

    పాకాల యశోదారెడ్డి.. దేశంలో ప్రసిద్ధిచెందిన రచయిత్రిలలో పేరుగాంచిన మహిళ. ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన ఈమె.. ఎన్నో ఉన్నతచదువులు చదివి తన సత్తాను చాటుకుంది. ఇతర మహిళలకు ఆదర్శంగా నిలిచింది. తన విద్యాప్రతిభను ఆమె కథాసంపుటల ద్వారా వెలువరించి, అందరికీ జ్ఞానోదయాన్ని...

  • Aug 11, 11:58 AM

    పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొదటి భారతీయ మహిళ

    19వ శతాబ్దం.. బ్రిటీష్ పరిపాలకులు దేశాన్ని శాసిస్తున్న కాలం. అదే సమయంలో మహిళలు సమాజంలో ఏమాత్రం ప్రాధాన్యత, గౌరవం లేదు. ‘లక్ష్మీదేవత’గా గుర్తించే మహిళలకు ఆనాడు బానిస బతుకులే దిక్కు. అటువంటి సమాజంలో ‘మహిళ’ అనే పదానికి కొందరు సరైన నిర్వచనం...

  • Aug 08, 12:03 PM

    ‘స్త్రీ స్వేచ్ఛ’ కోసం ఉద్యమాలు చేసిన ప్రముఖ హేతువాది

    కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే స్త్రీలకు సమాజంలో ఏమాత్రం గౌరవం లభించడం లేదు. చీకటిలో మునిగిన జీవితాల్లో వెలుగులా భరోసా కల్పించే స్త్రీల స్వేచ్ఛను ‘ఇల్లాలి’ అనే బానిస సంకెళ్లతో సమాజం హరిస్తోంది. ముఖ్యంగా 20వ శతాబ్దంలో అయితే మహిళల పరిస్థితి మరీ...