Telugu desam chandrababu pada yatra end in vizag

chandrababu pada yatra end in vizag, chandra babu pada yatra, huge meetig in vizag for ending chandra babu, balakrishna joins babu padayatra in viza,

chandrababu pada yatra end in vizag

బాబు పాదయాత్ర ముగిసింది?

Posted: 04/27/2013 05:38 PM IST
Telugu desam chandrababu pada yatra end in vizag

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 'వస్తున్నా..మీకోసం' పేరిట చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర ముగిసింది. జిల్లాలోని అగనంపూడి టోల్‌గేట్ శివాజీపాలెం వద్ద 60 అడుగుల పైలాన్‌ను బాబు ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహాన్ని బాబు ఆవిష్కరించారు. బాలకృష్ణ, భువనేశ్వరి, లోకేష్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ముగింపు సభలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. టీడీపీ శ్రేణులు ముగింపు సభ ఏర్పాట్లను భారీగా చేశారు. జిల్లా అంతటా టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానెర్లతో అందంగా అలంకరించారు. దీంతో విశాఖ మొత్తం పసుపుమయంగా మారింది. 2012 అక్టోబర్ 2 న అనంతపురం జిల్లా హిందూపురంలో చంద్రబాబునాయుడు 'వస్తున్నా...మీకోసం' పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 208 రోజుల పాటు 2817 కిలో మీటర్ల మేర చంద్రబాబు మహాపాదయాత్ర సాగింది. రాయలసీమ, కోస్తా, తెలంగాణాల్లో 16 జిల్లాలు, 86 నియోజకవర్గాలు, 28 మునిసిపాలిటీలు, ఐదు నగరాలు, 162 మండలాలు, 1253 గ్రామాల్లో బాబు పాదయాత్ర కొనసాగింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more