Best city award for vijayawada municipal corporation

Best city award Vijayawada, Jakkampudi, Muncipal Commissioner G. Ravi Babu, Minister M. Mahidhar Reddy, Dr. Manmohan Singh, PPP model, JNNURM

Best city Award for Vijayawada Municipal Corporation, The city has been adjudged the ‘best' at the national level for providing housing to the poor in the public-private partnership (PPP) mode under the Jawaharlal Nehru National Urban Renewal Mission (JNNURM) programme.

12.1.png

Posted: 12/15/2011 03:52 PM IST
Best city award for vijayawada municipal corporation

Best_city_Award_for_Vijayawada2

best-city-awardజవహార్‌లాల్‌ నెహ్రు అర్బన్‌ రెన్యూవల్‌ మిషన్‌ పథకం ద్వారా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వావ్యుంతో జి+3 గృహ సముదా యూలను నిర్మించి జాతీయుస్థాయిలో గుర్తింపు పొంది ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చేతుల మీదుగా జక్కంపూడి ప్రాజెక్టుకు లభించిన బెస్ట్ సిటీ అవార్డును డిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రవుంలో మున్సిపల్‌ కమిషనర్‌ జి.రవిబాబు అందుకొన్నారు. ఈ సందర్భంగా ప్రధానవుంత్రి మన్మోహన్‌సింగ్‌ వూట్లాడుతూ స్థానిక రైతుల భాగస్వావ్యుంతో చేపట్టిన గృహాసముదా యూలు జాతీయుస్థాయిలో గుర్తింపు సాధించటం పట్ల అభినందించారు. ప్రజల భాగస్వామ్యంతో మరింత ముందుకు సాగాలని సూచించినట్లుగా కమిషనర్‌ రవిబాబు తెలిపారు.

నగరపాలక సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జెఎన్‌ఎన్‌యూఆర్‌ పథకం ద్వారా జక్కంపూడి ప్రాంతంలో 60 40 నిష్పత్తిలో స్థానిక రైతుల సహాయుంతో వారికి కావలసిన అన్ని మౌళిక వసతులను కల్పిస్తూ, దేశంలోనే మెుదటిగా ఒకే ప్రాంతంలో ఎనిమిది వేల ఇళ్ళు నిర్మించి ప్రాజెక్టుని అభివృద్ధి పర్చటంతో పాటుగా ప్రజలకు అవసరమైనన్ని మౌళిక వసతులను అందుబాటులోకి తీసుకువచ్చి జాతీయుస్థాయిలో గుర్తింపు సాధించిందని, 65 నగరాల్లో విజయవాడ నగరం బెస్ట్ సిటీగా ఎంపిక కావడం పట్ల ఆయున ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక రైతులు నగరపాలక సంస్థకు సహాయు సహాకారాలు అందించి ఆయా ప్రాంతాలను అభివృద్ధి పర్చటంలో తోడ్పాటు అందచేయుటం నగరానికి గర్వకారణవున్నారు. ఈ ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేసిన నగరపాలక సంస్థ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసేందుకు అవసరమెనై ప్రణాళికలను సిద్దం చేయటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ ప్రాపర్టీ డెవలప్ మంత్రి  కువూరి సెల్జా, రాష్ట్ర పురపాలక శాఖామంత్రి యుం.మహీదర్‌రెడ్డి, ఎంఎ, యం.డి ప్రిన్సిపల్‌ సెక్రటరి విజయ్ కుమార్‌ పాల్గొన్నారు. కమిషనర్‌ రవిబాబుతో పాటుగా హౌసింగ్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు విజయ్ కువూర్‌ పాల్గొని ప్రధానిచేతుల మీదగా అవార్డును స్వీకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Duvvuri subba rao visit vijayawada
Vijayawada turn into solar city  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more