grideview grideview
  • Jul 24, 10:15 AM

    తిరుమలలో బ్రహ్మోత్సవాలు

    బ్రహ్మోత్సవాలంటే భక్తులకు, తిరుపతి వాసులకు పండుగే.  ప్రతి సంవత్సరం వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలలో శ్రీవారి దర్శనం చేసుకోవటానికి భక్తలు ఉత్సాహం చూపిస్తారు.   సమయంలో రద్దీ వలన తిరుపతి పట్టణంలో కూడా వ్యాపారం బాగా పుంజుకుంటుంది.  తిరుమల వేంకటేశుని వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈ...

  • Jul 20, 02:30 PM

    పెద్దిరెడ్డి ఫైర్

    దేశ రాజకీయ చరిత్రలో అధికార, విపక్ష పార్టీల నేతలు చెట్టాపట్టాలేసుకుని తిరగుతూ మూడో ప్రత్యామ్నాయం లేకుండా చేసేందుకు కుయుక్తులు పన్నుతున్న సీఎం కిరణ్, విపక్ష నేత చంద్రబాబు చరిత్రహీనులుగా మిగిలిపోతారని మాజీ మంత్రి, పుంగనూరు మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు....

  • Jul 19, 10:32 AM

    శ్రీవారి వద్ద మలయాళ భక్తులు ఆందోళన

    తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయం వద్ద ఈరోజు మలయాళ స్వామి భక్తులు ఆందోళన చేస్తున్నారు. తమకు గదులు కేటాయించడం లేదంటూ శ్రీవారి ఆలయం వద్ద మలయాళ స్వామి భక్తులు ఆందోళనకు దిగారు. 'మలయాళ స్వామి' ఆశ్రమంలో తమకు గదులు కేటాయించకుండా...

  • Jul 17, 12:56 PM

    శ్రీవారి ఆలయం వద్ద ఆకతాయిల దుశ్చర్యలు..

    తిరుమలతిరుపతి దేవస్థానం వద్ద ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. పుణ్యక్షేత్రాల్లో ఆకతాయిల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. దర్శనీయ ప్రదేశాలు అశ్లీల కేంద్రాలుగా మారిపోతున్నాయి. తిరుమలలోని పద్మావతి గ్రాండ్ రిడ్జ్ హోటల్ లో నేపాల్ కు చెందిన లేడి రిసెప్షనిస్టులు స్నానం చేస్తుండగా ముగ్గురు యువకులు...

  • Jul 16, 03:01 AM

    ఏకగ్రీవ మహిళ సర్పంచ్‌పై అత్యాచారం..

    పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతల అరాచకానికి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఏకగ్రీవంగా సర్పంచ్ పదవి పొందిన ఓ మహిళపై లైంగికదాడికి పాల్పడగా, చిత్తూరు జిల్లాలో ఓ వార్డు అభ్యర్థిని అధికార పార్టీ నాయకులు రాత్రి కిడ్నాప్ చేసి చితకబాదారు. సైదాపురం...

  • Jul 15, 12:40 PM

    .తిరుమలలో బైబిల్‌తో దొరికిన జంట

    తిరుపతి తిరుమల కొండ పైన అన్యమత ప్రచారం చేస్తున్నారనే అనుమానంతో విజిలెన్స్ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు. తిరుమల కొండ పైన ఓ హోటల్లో పని చేస్తున్న దంపతుల వద్ద బైబిల్‌తో పాటు మత మార్పిడికి చెందిన పత్రాలు దొరికాయి....

  • Jul 13, 05:49 AM

    కేసీఆర్ కు అది లేదు..

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై టీఆర్ ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు చిత్తశుద్ది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.నారాయణ తిరుపతిలో ఆరోపించారు. అందువల్లే తెలంగాణ జేఏసీకి దూరంగా ఉంటున్నామని ఆయన పేర్కొన్నారు. వామపక్ష భావాలు ఉన్న పార్టీలతో కలిసి తెలంగాణ ప్రత్యేక...

  • Jul 12, 10:34 AM

    బంద్ ఎఫెక్ట్ ఎస్వీ మీద పడింది: సీకే బాబు బైక్ ర్యాలీ

    సమైక్యాంద్ర బంద్ ఎఫెక్ట్ ఎస్వీ విశ్వవిద్యాలయం మీద పడింది. బంద్ జరుగుతున్న నేపథ్యంలో ఎస్సీయూ పరిధిలో నేడు జరగాల్సిన అన్ని పరిక్షలు వాయిదాపడ్డాయి. వాయిదా పడిన పరీక్షలు ఈనెల 18, 19వ తేదీల్లో నిర్వహిస్తామని రిజిస్టార్ తెలిపారు. అదే విధంగా ద్రవిడ...