grideview grideview
  • Oct 22, 05:27 AM

    హైదరాబాద్ లో సమ్మె-నగరవాసుల్లో చెత్త భయం

    హైదరాబాద్ లో ఇప్పుడు సమ్మె మొదలైంది. ఈ సమ్మె పుట్టింది రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కాదులేండి. దాదాపు 24 వేల మంది ఒకేసారి సమ్మె బాట పట్టారు. దీంతో హైదరాబాద్ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. వీరు నిన్నటి నుండి సమ్మెను...

  • Oct 21, 02:55 PM

    సీమాంధ్ర ఉద్యోగులకు షాకిచ్చిన బ్యాంకులు

    రాష్ట్ర విభజన ప్రకటన కాంగ్రెస్ హైకమాండ్ చేసిన నాటి నుండి సీమాంద్ర ఉద్యోగులు సమైక్యాంద్ర కోసం సమ్మెలో పాల్గొన్నారు. రెండు నెలల పాటు సమైక్యాంద్ర సమ్మెలో పాల్గొన్న సీమాంద్ర ఉద్యోగులకు .. ప్రభుత్వం జీతాలు కట్ చేసింది. అయితే సీమాంద్ర ఉద్యోగులను...

  • Oct 19, 03:19 PM

    నగరంలో కోతలు-రద్దు చెయ్యాలి : జానారెడ్డి

    నగరంలో ఇప్పటి వరకు అప్రకటిత విద్యుత్ కోతలు ఉండేవి. ఇకనుండి ప్రతి రోజు రెండు విడతల్లో జంట నగరాల్లో మూడు గంటల పాటు విద్యుత్ కోతలు విధించాలని సీపీడీసీఎల్ నిర్ణయించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఈస్ట్ కోస్ట్ లోని...

  • Oct 18, 03:25 PM

    కుదరదు... కుదరదు.. అంతే: సిఎం

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర గవర్నర్ ను కలిసి.. అసెంబ్లీని సమావేశపరచాలని కోరటం జరిగింది. అయితే గవర్నర్ జగన్ విన్నపం పై ఎలాంటి స్పందన ఇవ్వకపోవటంతో.. జగన్ సైన్యం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్...

  • Oct 17, 10:32 AM

    హైదరాబాద్ పై రాయపాటి కోరిక

    గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు మనసులో ఉన్న కోరిక ను బయట పెట్టారు. రాయపాటి సాంబశివరావు కు హైదరాబాద్ పై ఉన్న ప్రేమను ఈరోజు బయట పెట్టారు. రాష్ట్ర విభజనకు రాయపాటి వ్యతిరేకం అని చెబుతూ.. హైదరాబాద్ ను యూటీగానీ ,...

  • Oct 16, 12:05 PM

    ఫిరోజ్ మృతి పై సిఎం దిగ్ర్బాంతి

    పండుగ రోజు తమ ఇంటికి ఆధారమైన పెద్దకొడుకు వస్తాడని ఎదురు చూస్తున్న ఆ కుటుంబానికి అతడి మరణవార్త శరాఘాతంలా తగిలింది. జమ్ము కాశ్మీర్ లో నిన్న పాకిస్థాన్ దళాల కాల్పుల్లో మరణించిన లాన్స్ నాయక్ ఫిరోజ్ ఖాన్ మృతితో హైదరాబాద్ పాతబస్తీలోని...

  • Oct 11, 09:23 AM

    అశోక్‌బాబు మాటలు- ఉద్యోగుల సమ్మె విరమణ

    38 రోజులుగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చర్చలతో సమ్మె విరమణ చేశారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమ బాట పట్టిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మె...

  • Oct 10, 10:27 AM

    అవకాశం కొద్దిమందికే వస్తుంది: డీజీపీ

    పోలీసు యూనిఫామ్ వేసుకునే అవకాశం కొద్దిమందికే వస్తుందని, మీకు వచ్చిన ఈ అవకాశం ద్వారా సమాజానికి దేశానికి సేవలందించాలనిశిక్షన పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లను ఉద్దేశించి ఇంచార్జీ డీజీపీ ప్రసాదరావు అన్నారు. యూసఫ్ గూడలోని ఏపీఎస్సీ మొదటి పటాలంలో శిక్షణ పూర్తి చేసుకున్న...