స్టార్ హీరోలతో సంవత్సరానికి మూడు నాలుగు చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న పూరీజగన్నాథ్ తను తీసిన సూపర్ హిట్ చిత్రాలకు సీక్వెల్ తీస్తానని గతంలో ప్రకటించాడు. కానీ ఇప్పుడు ఆ సీక్వెల్స్ చిత్రాలు తీయడం లేదని తెలుస్తుంది. గతంలో ‘ఇడియట్ ’ చిత్రానికి సీక్వెల్ చేస్తానని చెప్పి, అదే కాంబినేషన్లో ‘దేవుడు చేసిన మనుషులు ’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు మహేష్ బాబు తో తీసిన ‘బిజినెస్ మేన్ ’ చిత్రానికి సీక్వెల్ తీస్తానని ప్రకటించాడు. కానీ పూరీజగన్నాథ్ తరువాత దీని పై ఖచ్చితమైన వివరాలు వెల్లడించలేదు. తాజాగా తీని పై ఓ క్లారిటీ ఇచ్చాడు. మహేష్ బాబుతో ‘బిజినెస్ మేన్ 2’ తీయాలనే ఆలోచన విరమించుకున్నామనీ, మహేష్ బాబు కోసం మరో కథ తయారుచేస్తాననీ పూరీ చెబుతున్నాడు. ఈ విషయం వెల్లడించిన తరువాత సినీ జనాలు మాత్రం గతంలో వచ్చిన సీక్వెల్ చిత్రాలు పెద్దగా ఆడలేదు, అందుకే సీక్వెల్స్ మానేశాడని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more