ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఎప్పుడు ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో? అన్న విషయం ఎవరికి అంతుపట్టడం లేదు. ఈ నెల 23 వరకు ఈ ఉత్కంఠ సర్వత్రా నెలకొంటున్నప్పటికీ.. అధికార పగ్గాలను ఎవరు చేపడతారన్న విషయంలో మాత్రం సస్పెన్స్ అదే...
తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన యాద్రాది భువనగిరి జిల్లా హాజీపూర్ లో మర్డర్ మిస్టరీల కేసు దర్యాప్తులో హంతకుడు శ్రీనివాస్ రెడ్డిని ఎన్ కౌంటర్ లో అంతం చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో తమ పల్లెలోని ప్రతీ ఆడపడచు...
త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ ఇది. కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్, కీలకమైన పాత్ర కోసం 'టబు'ను ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమాకి అల్లుఅర్జున్...
ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ తో కొన్నాళ్లుగా వున్న తన రిలేషిప్ బెడిసికోట్టిందా.? అంటే అవుననే అంటున్నారు అమె ప్రియుడు, లండన్ థియేటర్ ఆర్టిస్ట్ మైఖెల్ కోర్సేల్. అమెతో విడిపోయినట్లు ఆయన తాజాగా ఓ పోస్టు పెట్టారు. అందేటి అందాల అమ్మడితో...
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరోమారు అధికారంలోకి వచ్చేందుకు చాయ్ వాలా నరేంద్రమోడీ.. చౌకీధార్ గా మారారని విపక్షాలు.. దేశభద్రత విషయంలో మన వాయుసేన అత్మస్థైర్యం దెబ్బతినేలా విపక్షాలు ప్రశ్నలు కురిపిస్తున్నాయని అధికార విపక్షాలు పరస్పర అరోపణలు చేసుకుంటున్నాయి. రాఫెల్ కుంభకోణం విషయంలో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గంటాపథంగా గెలుస్తానని భావిస్తున్న ఓ పార్లమెంటు, ఎమ్మెల్యే స్థానంలో ఎన్నికల సంఘం షాక్ ఇవ్వనుందా.? అంటే అవునన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం పూర్తిగా కేంద్రం చేతుల్లోని జేబుసంస్థలా మారి వ్యవహరిస్తోందిని.....
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన క్రమంలో అన్ని పార్టీలు తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గెలుపు ఓటములు ఓటర్ల తీర్పుపై అధారపడి వుంటాయన్న విషయం తెలిసిందే. అయితే గత పర్యాయం కొద్దిలో చేజారిన అధికారం ఈ సారి తప్పక అందుతోందని...
విదేశాలలో వున్న నల్లధనాన్ని దేశానికి తీసుకువచ్చి స్వయంగా దేశంలోని పేద ప్రజల ఖాతాలలో వాటిని జమచేస్తానని గత ఎన్నికల ముందు హామీఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ.. ఐదేళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ ఒక్క పైసా అయినా జమచేశారా.? అంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. గత...