పవర్ స్టార్ పవన్ కల్యాణ్- రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో ‘భీమ్లా నాయక్’ చిత్రం రూపోందుతున్న విషయం తెలిసిందే. పోలీసు అధికారి పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తుండగా, సంపన్న రాజకీయ కుటుంబానికి చెందిన యువకుడి పాత్రలో రానా దగ్గుబాటి కనిపించనున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పాత్ర పేరే 'భీమ్లా నాయక్'. పవన్-రానాల మధ్య చోటుచేసుకున్న అత్యంత సున్నితమైన మాటల యుద్దాన్ని అత్యంత అద్భుతంగా తెరకెక్కించేందుకు దర్శకుడు సాగర్ కే చంద్ర తీవ్రంగా కృషి చేస్తున్నారు.
ఇద్దరి మధ్య ఎవరు గోప్ప అన్న అహం నేపథ్యంలో ఎవరికి వారు పైచేయి ప్రదర్శించుకునే పోరాటమే బీమ్లానాయర్ చిత్ర ఇతివృత్తం. ఈ క్రమంలో వారు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోంది.. వాటిని ఎలా అధిగమిస్తారు.? అన్న విషయాలను పక్కనబెడితే.. ఇద్దరి మధ్యన సాగే మాటల యుద్దం అత్యంత ప్రాధాన్యత చోటచేసుకుంటోంది. అందుకనే ఈ చిత్రానికి మాటల మాంత్రికుడిగా పేరోందిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేత మాటలను రాయిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.
మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ అయప్పనుమ్-కోషియుమ్ చిత్రం రీమేక్ గా ఈ చిత్రం రూపోందుంతొంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఫొటో ఒకటి బయటికి వచ్చింది. అందులో పవన్ నులకమంచంపై విశ్రాంతి తీసుకుంటుండగా, రానా ఓ బండిపై పడుకుని ఉండడం చూడొచ్చు. సామాజిక మాధ్యమాల్లో ఈ పిక్ కు విశేషమైన స్పందన వస్తోంది. ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా నిత్యామీనన్ కనిపించనుండగా, రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్లో ఇటు ఫ్యామిలీ... Read more