పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్నాతవాసి చిత్రం విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో నిరీక్షిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ షోలకు అనుమతి నిరాకరించటం అభిమానుల్లో కలవరపాటుకు గురి చేస్తోంది.
ఏపీలో 7 షోలకు అనుమతి ఇవ్వగా.. ఇక్కడ మాత్రం ఆ విషయంలో సంగ్ధిగ్ధం కొనసాగుతోంది. తొక్కిసలాట జరిగే అవకాశం ఉందన్న కారణంతోనే తాము పర్మిషన్ నిరాకరించామని టీ పోలీస్ శాఖ చెబుతోంది. రాత్రి 1కి కాకుండా ఉదయం 8 నుంచి షోలను మొదలుపెట్టుకోవాలని సూచించింది. మరోవైపు అధికారులతో మేకర్లు చర్చ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
అయితే పోలీసులు మాత్రం అనుమతి నిరాకరించకపోవటానికి వేరే కారణం ఉందన్న టాక్ ఇప్పుడు బయలుదేరింది. ఒకవేళ అజ్నాతవాసికి అనుమతిస్తే.. బాలయ్య జై సింహాకు కూడా అభిమానులు తమపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్లో ఇటు ఫ్యామిలీ... Read more