నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు నటించిన చివరి చిత్రం కావడమే కాకుండా, ఆ కుటుంబ హీరోలు అంతా కలిసి నటించిన ‘మనం ’ సినిమా ట్రైలర్ కోసం అక్కినేని అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న వారి నిరీక్షణకు తెర పడింది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకం పై తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ను ఆ చిత్ర యూనిట్ విడుదల చేసింది.
నిన్న రాత్రి విడుదల అయిన ఈ టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. నాగేశ్వర రావు, నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించగా, సమంతా, శ్రియ కథనాయికలుగా నటించారు. ‘ఇష్క్’ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ట్రైలర్ రిలీజ్ తరువాత ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. మే 23వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more